సిడ్నీ వేదికగా ఈరోజు ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు ఆస్ట్రేలియా వ్యూహం బెడిసికొట్టింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (61 నాటౌట్: 41 బంతుల్లో 4x4, 2x6) అర్ధశతకం బాదడంతో భారత్ జట్టు 19.4 ఓవర్లలోనే 168/4తో లక్ష్యాన్ని ఛేదించేసింది. దీంతో.. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమవగా.. #India #Australia #ViratKohli