ఆస్ట్రేలియా పర్యటన ఆరంభంలోనే పేలవ బౌలింగ్తో విమర్శలు ఎదుర్కొన్న భారత స్పిన్నర్ కృనాల్ పాండ్య.. మూడో మ్యాచ్కే అద్భుతంగా పుంజుకున్నాడు. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కృనాల్ పాండ్య.. 36 పరుగులిచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. #India #Australia #3rdT20I #KrunalPandya