ఆదివారం నెదర్లాండ్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత బౌలింగ్లో ఈ టోర్నీలో ఇప్పటివరకు కనిపించని ప్రత్యేకత కనిపించింది. ఏకంగా తొమ్మిది మంది భారత ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. అది కూడా స్పెషలిస్టు బౌలర్లకు పూర్తి కోటా ఇవ్వకుండానే. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ అలా ఎందుకు చేశాడు? #TeamIndia #IndvsNed #Netherlands #RohitSharma #ViratKohli #Bowling ___________ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu