మెల్బోర్న్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేశారు. ఈ మ్యాచ్పై క్రీడా విశ్లేషకులు సి.వెంకటేశ్ విశ్లేషణ.. #indvspak #t20worldcup #TeamIndia #viratkohli #melbourne ___________ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://twitter.com/bbcnewstelugu