మూడు టీ20ల సిరీస్లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజయం భారత్నే వరించింది. వికెట్లు పడుతున్నప్పటికి సంయమనంతో ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. #India #Australia #3rdT20I #ViratKohli